నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని కొరకంటి తండా గ్రామానికి చెందిన రాథోడ్ అర్జున్, ఆయన కుమారుడు రాథోడ్ శ్రీనివాస్ ఇద్దరు ఇనుప కూలర్ లో నీరు నింపుతుండగా షాక్ సర్కూట్ తో తండ్రి,కొడుకు...
మంచిర్యాల జిల్లా// జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేగుంట పోచయ్య (65) తన పొలంలో వరి కొయ్యలను కాల్చివేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు...
కేరళంలోని తిరువనంతపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్నకొడుకుని చంపింది. ఏడాదిన్నర పసికందును సుమారు 51 సార్లు గాయపరిచి, సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించింది. ఈ...